Pattabhi : కోర్టులో పట్టాభికి ఊరట

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో [more]

Update: 2021-10-28 07:27 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెనువెంటనే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఈ కేసులో విచారించేందుకు పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ పిటీషన్ కొట్టివేసింది.

Tags:    

Similar News