బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ రాజెవరో తేల్చిన న్యూస్ ఎక్స్

Update: 2018-12-07 12:34 GMT

మధ్యప్రదేశ్ లో న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం ఏపార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం కష్టమేననని తేల్చింది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలుండగా భారతీయ జనతా పార్టీ 106, కాంగ్రెస్ 102 స్థానాలు, ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని న్యూస్ ఎక్స్ సర్వే తేల్చంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో హోరా హోరీ పోరు జరిగినట్లు తెలిపింది. అయితే ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని న్యూస్ ఎక్స్ తేల్చింది.

Similar News