బ్రేకింగ్ : అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు

అనిల్ అంబానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో కోరారు. ఎస్ బ్యాంకు నుంచి రిలయన్స్ [more]

Update: 2020-03-16 05:01 GMT

అనిల్ అంబానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో కోరారు. ఎస్ బ్యాంకు నుంచి రిలయన్స్ గ్రూపు 14 వేల కోట్ల రుణం తీసుకుంది. ఈ వ్యవహారంలోనే అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని అనిల్ అంబానీ పిటీషన్ లో కోరినట్లు తెలిసింది. ఎస్ బ్యాంకు మునిగిపోవడానికి రిలయన్స్ గ్రూపు కారణమన్న విమర్శలున్నాయి.

Tags:    

Similar News