అమరావతిలో మహిళ కమిషన్

రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళ కమిషన్ సభ్యులు పర్యటించనున్నారు. ఈరోజు వారు మహిళలపై పోలీసులు జరిపిన దాడి విషయాలపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే గుంటూరుకు చేరుకున్న మహిళ [more]

Update: 2020-01-12 04:59 GMT

రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళ కమిషన్ సభ్యులు పర్యటించనున్నారు. ఈరోజు వారు మహిళలపై పోలీసులు జరిపిన దాడి విషయాలపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే గుంటూరుకు చేరుకున్న మహిళ కమిషన్ సభ్యులను గల్లా జయదేవ్, కేశినేని నాని కలిశారు. ఆందోళన చేేస్తున్న మహిళలపై పోలీసులు పాశవికంగా ప్రవర్తించారని వారు వివరించారు. దానికి సంబంధించిన వీడియోలను కూడా మహిళ కమిషన్ సభ్యులకు ఇచ్చారు. మరికొద్దిసేపట్లో జాతీయ మహిళ కమిషన్ సభ్యులు తుళ్లూరు, మందడం తదితర గ్రామాల్లో పర్యటించనున్నారు. మహిళ కమిషన్ సభ్యులు తమ ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించామన్నారు.

Tags:    

Similar News