నేడు సీఎంలతో ప్రధాని మోదీ …?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ లపై మోదీ సీఎంలో మాట్లాడనున్నారు. ఇటీవల భారత్ లో కరోనా [more]

Update: 2021-04-08 00:57 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ లపై మోదీ సీఎంలో మాట్లాడనున్నారు. ఇటీవల భారత్ లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. ఒక్క రోజులోనే లక్ష కేసులు నమోదవుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.

Tags:    

Similar News