నేడు సీఎంలతో ప్రధాని మోదీ

ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీ [more]

Update: 2021-01-11 01:59 GMT

ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా డ్రైరన్ ను నిర్వహించారు. ఈరోజు కరోనా వ్యాక్సిన్ పంపిణీపైనే మోదీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.

Tags:    

Similar News