ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ

భారతదేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన [more]

Update: 2019-05-30 13:41 GMT

భారతదేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రి, వివిధ దేశాల ప్రతినిధులు సైతం నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:    

Similar News