నల్లపురెడ్డి కామెంట్స్ వైరల్

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీని ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. టీడీపీ సర్పంచ్ లు చెప్పే [more]

Update: 2021-08-07 12:28 GMT

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీని ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. టీడీపీ సర్పంచ్ లు చెప్పే పనులు ఏవీ చేయవద్దని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను పెద్దయెత్తున చేపడుతుంటే టీడీపీ వారిని ఎలా గెలిపిస్తారంటూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఓడించడానికి వైసీపీ చేసిన తప్పేంటని ఆయన అన్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News