శాంతి చర్చలకు సిద్ధమే

తాము శాంతి చర్చలకు మాత్రం సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ [more]

Update: 2021-04-14 01:01 GMT

తాము శాంతి చర్చలకు మాత్రం సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 26వ తేదీన బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కేంద్రం సాయుధ పోరాటం వీడితేనే శాంతిచర్చలకు ముందుకు వస్తామంటోందన్నారు. కానీ మావోయిస్టులు, పోలీసుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ నెల 26 న జరిగే బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.

Tags:    

Similar News