నాలుగురోజుల పాటు మాణికం ఠాగూర్ పర్యటన

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు రావిరాలలో జరిగే సభలో మాణికం ఠాగూర్ పాల్గొననున్నారు. [more]

Update: 2021-08-17 05:49 GMT

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు రావిరాలలో జరిగే సభలో మాణికం ఠాగూర్ పాల్గొననున్నారు. ఆ తర్వాత రోజు పీసీసీ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయడం ఎలా? అన్న దానిపై మాణికం ఠాగూర్ చర్చించనున్నారు. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికతో పాటు అక్కడ గెలుపు వ్యూహాలపై కూడా నేతలతో మాణికం ఠాగూర్ సమాలోచనలు జరపనున్నారు.

Tags:    

Similar News