Tdp : టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కార్యాలయం గోడలపై నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఇటీవల పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులకు సంబంధించి సీసీ [more]

Update: 2021-10-23 07:45 GMT

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కార్యాలయం గోడలపై నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఇటీవల పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ కావాలని కోరారు. సాయంత్రం 5 గంటలలోగా పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలను అందించాలని మంగళగిరి పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీని అడిగనట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News