బ్రేకింగ్ : కొండా సురేఖ వెనుకంజ... సబిత ముందంజ

Update: 2018-12-11 03:26 GMT

ఇప్పటివరకు 15 స్థానాల్లొ టీఆర్ఎస్, 10 స్థానాల్లో ప్రజాకూటమి ఆధిక్యతలో ఉన్నాయి. సిద్దిపేటలో ఫస్ట్ రౌండ్ లో 6 వేలు, వర్ధన్నపేట 6 వేలు, వరంగల్ వెస్ట్ లో 3 వేల ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. పరకాలలో కొండా సురేఖ వెనుకంజలో ఉన్నారు. మహేశ్వరంలో సబిత ఇంద్రారెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి ఆధిక్యతలో ఉన్నారు.

Similar News