కిషన్ రెడ్డికి డబుల్ ప్రమోషన్

తెలంగాణ కు చెందిన కిషన్ రెడ్డి కి డబుల్ ప్రమోషన్ లభించింది. కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ విస్తరణలో కిషన్ [more]

Update: 2021-07-07 13:06 GMT

తెలంగాణ కు చెందిన కిషన్ రెడ్డి కి డబుల్ ప్రమోషన్ లభించింది. కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ విస్తరణలో కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ పదోన్నతి లభించింది. తెలంగాణ నుంచి బీజేపీ ప్రభుత్వంలో తొలి కేబినెట్ మంత్రిగా చోటు సంపాదించుకున్నారు. కిషన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు.

Tags:    

Similar News