డెయిరీలను నాశనం చేసింది మీరు కాదా?

ఆంధ్రప్రదేశ్ లో డెయిరీలను నాశనం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య అన్నారు. డెయిరీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. మూతపడిన డైరీలను [more]

Update: 2021-05-06 01:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో డెయిరీలను నాశనం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య అన్నారు. డెయిరీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. మూతపడిన డైరీలను తెరిపించే కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని కిలారు రోశయ్య తెలిపారు. సగం డెయిరీని ధూళిపాళ్లనరేంద్ర దొడ్డిదారిన స్వాధీనం చేసుకున్నారన్నారు. చిత్తూరు డెయిరీని నాశనం చేసి హెరిటేజీ ప్రయోజనాలను కాపాడిందెవరని కిలారు రోశయ్య ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తుందని కిలారు రోశయ్య అన్నారు.

Tags:    

Similar News