మళ్లీ సునీతకే ఛాన్స్

శాసనమండలి అభ్యర్థిగా పోతుల సునీతను ఎంపిక చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పోతుల సునీత రాజీనామాతో ఈ ఎన్నిక జరగనుంది. ఈ నెల [more]

Update: 2021-01-12 02:07 GMT

శాసనమండలి అభ్యర్థిగా పోతుల సునీతను ఎంపిక చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పోతుల సునీత రాజీనామాతో ఈ ఎన్నిక జరగనుంది. ఈ నెల 18వ తేదీన నామినేషన్ లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద ఈ ఎన్నిక జరగనుంది. పోతుల సునీతకు జగన్ బీఫారం అందజేశారు. టీడీపీ ఎమ్మెల్సీ గా ఉన్న పోతుల సునీత వైసీపీలో చేరడంతో తన పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఆమెనే అభ్యర్థిగా జగన్ ఖరారు చేశారు.

Tags:    

Similar News