ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పండి

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో వీరు ఇచ్చిన అఫిడవిట్లలో ఆదాయం భారీగా పెరిగినట్లు చూపించిన వారికి ఐటీ శాఖ [more]

Update: 2019-05-04 13:26 GMT

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో వీరు ఇచ్చిన అఫిడవిట్లలో ఆదాయం భారీగా పెరిగినట్లు చూపించిన వారికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐదేళ్ల కాలంలో ఆస్తులు భారీగా పెరిగిన వారు సమాధానం చెప్పాలని ఆదేశించింది. గత ఎన్నికల అఫిడవిట్, ఇప్పటి అఫిడవిట్ మధ్య పెరిగిన ఆస్తులు ఎలా వచ్చాయో వివరణ ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు ఇచ్చింది.

Tags:    

Similar News