తోటను కొట్టిన యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా సమయంలో కూడా పగలు, ప్రతీకారాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. తోట త్రిమూర్తులపై దాడి చేసిన యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కొన్నాళ్ల క్రితం మాజీ [more]

Update: 2020-04-29 01:45 GMT

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా సమయంలో కూడా పగలు, ప్రతీకారాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. తోట త్రిమూర్తులపై దాడి చేసిన యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కొన్నాళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై ఇజ్రాయిల్ అనే వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కె. గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో ఉన్న ఇజ్రాయిల్ పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన ఇజ్రాయిల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇజ్రాయిల్ చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News