పాస్టర్ల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా?

వైసీపీ మంత్రులు హిందుత్వాన్ని అవమానిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసే ముందు కనీసం ఆలోచన చేయరా? అని ప్రశ్నించారు. [more]

Update: 2021-08-08 12:49 GMT

వైసీపీ మంత్రులు హిందుత్వాన్ని అవమానిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసే ముందు కనీసం ఆలోచన చేయరా? అని ప్రశ్నించారు. బాబాలు పాలిస్తున్నారని పేర్ని నాని అనడాన్ని జీవీఎల్ నరసింహారావు ఖండించారు. రాష్ట్రంలో పాస్టర్ల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే మంత్రిపదవిలో కొనసాగిస్తారని వారు ఆశపడుతున్నట్లుందని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనలో ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు తావిస్తుందని జీవీఎల్ నరసింహారావు అన్నారు.

Tags:    

Similar News