ప్రభుత్వం మాట తప్పింది

Update: 2018-08-06 13:44 GMT

తెలంగాణ ప్రభుత్వంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె హైదరాబాద్ లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు స్థలాన్ని మంజూరు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని వినవించింది. అయితే, స్థలం కేటాయించేందుకు గతంలో అంగీకరించిన ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తోందని ఆమె ఆరోపించారు. తాను నాలుగేళ్లుగా ఎదురుచూసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News