పార్టీ మారడం లేదు

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, అమరావతిలోనే రాజధానిని కొససాగించాలన్న టీడీపీ నిర్ణయాన్ని తాను తప్పుపట్టనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాను పార్టీ మారబోవడం లేదని [more]

Update: 2019-12-31 06:39 GMT

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, అమరావతిలోనే రాజధానిని కొససాగించాలన్న టీడీపీ నిర్ణయాన్ని తాను తప్పుపట్టనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాను పార్టీ మారబోవడం లేదని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అయితే విశాఖ వాసిగా తాను విశాఖ రాజధానికి అనుకూలమేనని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండమన్న పార్టీ ఆదేశాలను తాను తప్పక పాటిస్తానని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు చెప్పారు. తాను ఒకటి అంటే మరొకటి జోడించి ప్రచారం చేయడం తగదని గంటా శ్రీనివాసరావు చెప్పారు.

Tags:    

Similar News