అచ్చెన్నాయుడికి మరోసారి చుక్కెదురు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ [more]

Update: 2020-08-18 13:07 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కింద అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు గత రెండున్నర నెలల నుంచి గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇటీవల కరోనా కూడా సోకింది. కరోనా చికిత్స ను అచ్చెన్నాయుడు పొందుతున్నారు. అచ్చెన్నాయుడు బెయలిప్ పిటీషన్ మరోసారి తిరస్కరణకు గురయింది.

Tags:    

Similar News