మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలోని [more]

Update: 2021-04-17 01:01 GMT

మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలోని తన నివాసంలో హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News