హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఒక కారు ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. [more]

Update: 2020-12-13 02:09 GMT

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఒక కారు ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి క్రాస్ రోడ్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెడ్ సిగ్నల్ ఉన్నా జంప్ చేయడంతో టిప్పర్ ను ఢీకొని ఐదురుగు మృతి చెందారు. మృతులంతా మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చెందిన వారిగా గుర్తించారు. మృతులంతా యువకులే. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Tags:    

Similar News