రేపటి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ

టాలీవుడ్ ప్రముఖులను రేపటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించనుంది. ముగ్గురు నిందితుల నుంచి ఈడీ సమాచారం రాబట్టింది. ఈ సమాచారం ఆధారంగా గతంలో [more]

Update: 2021-08-30 06:53 GMT

టాలీవుడ్ ప్రముఖులను రేపటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించనుంది. ముగ్గురు నిందితుల నుంచి ఈడీ సమాచారం రాబట్టింది. ఈ సమాచారం ఆధారంగా గతంలో ఎక్సైజ్ శాఖ విచారించిన వారందరికీ ఈడీ నోటీసులు పంపినుంది. ఎక్సైజ్ అధికారులు మొత్తం 62 మందిని విచారించారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాధ్ రేపు విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది.

Tags:    

Similar News