బ్రేకింగ్ : తబ్లిగి జమాతేపై ఈడీ దాడులు

తబ్లిగి జమాతే పై దేశ వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తుంది. తబ్లిగి జమాతే పేరిట భారీగా విరాళాలు సేకరించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ [more]

Update: 2020-08-20 03:37 GMT

తబ్లిగి జమాతే పై దేశ వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తుంది. తబ్లిగి జమాతే పేరిట భారీగా విరాళాలు సేకరించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. హవాలా ద్వారా విరాళాలు సేకరించినట్లు ఆధారాలు సేకరించింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ లలో తనిఖీలు నిర్వహిస్తుంది. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంతో మనీ లాండరింగ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే తబ్లిగి జమాతే చీఫ్ మౌలానాపై ఇప్పటికే కేసు నమోదు చేసింది. కరోనా సమయంలో మర్కజ్ మసీద్ ప్రార్థనలతో తబ్లిగి జమాతే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News