జగన్ దమ్మున్నోడు

ఏపీలో గ్రామ సచివాలయం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జగనన్న వచ్చాడు…. జాబ్ ఇచ్చాడు అంటున్నారు జనం అనండంతోనే [more]

Update: 2019-10-02 06:38 GMT

ఏపీలో గ్రామ సచివాలయం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జగనన్న వచ్చాడు…. జాబ్ ఇచ్చాడు అంటున్నారు జనం అనండంతోనే సభలో కరతాల ధ్వనులతో మారుమోగింది. తూర్పు గోదావరి జిల్లా ప్రజల ముందుకు నిజమైన గ్రామస్వరాజ్యాన్ని ఏపీ సీఎం జగన్ తెచ్చారని, ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించడమే ధ్యేయంగా సర్కారు ముందుకు పోతుందన్నారు కన్నబాబు. అందరూ గాంధీ కలల గురించి మాట్లాడుతారు అదే ఇప్పుడు జగన్ చేస్తున్నారని, మద్య నిషేధం కూడా దశల వారీగా మొదలైంది ని చెప్పారు. పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఒక్కడే కష్టపడ్డాడు ఇప్పుడు ఆ ఫలితాలను ఇవ్వాళ కోట్ల మంది ఆస్వాధిస్తున్నారు కన్నబాబు. మాటలు కాదు చేతల్లో జగన్ చూపించారు హాట్స్ ఆఫ్ జగన్ అంటూ కన్నబాబు ప్రసంగం ముగించారు.

 

Tags:    

Similar News