ముందు దాని సంగతి తేల్చు బాబూ

రాయలసీమ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ వైఖరి చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు టీడీపీ ఈ ప్రాజెక్టుపై స్టాండ్ చెప్పకుండా నాటకాలు ఆడుతుందన్నారు. [more]

Update: 2021-07-02 02:49 GMT

రాయలసీమ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ వైఖరి చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు టీడీపీ ఈ ప్రాజెక్టుపై స్టాండ్ చెప్పకుండా నాటకాలు ఆడుతుందన్నారు. ఎందుకు దానిపై చంద్రబాబు మాట్లాడలేక పోతున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. ఏపీ నీటిహక్కుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వానికి అండగా నిలవాలన్న స్పృహ కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ స్టాండ్ ఏమిటో చంద్రబాబు చెప్పాలని ఆయన కోరారు.

Tags:    

Similar News