బ్రేకింగ్ : ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు షాక్

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నరేంద్ర వేసిన క్యాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ధూళిపాళ్ల నరేంద్ర కేసు విషయంలో విచారణను కొనసాగించాలని [more]

Update: 2021-04-29 05:35 GMT

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నరేంద్ర వేసిన క్యాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ధూళిపాళ్ల నరేంద్ర కేసు విషయంలో విచారణను కొనసాగించాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. మే 5వ తేదీలోగా దీనిపై అఫడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తనపై ఏసీబీ తప్పుడు కేసులు నమోదు చేశాయంటూ రెండు పిటీషన్లను ధూళిపాళ్ల నరేంద్ర కోర్టులో పిటీషన్లు వేశారు. రెండు పిటీషన్లను కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News