బ్రేకింగ్ : భారత్ పెరుగుతున్న మహమ్మారి… ఒక్కరోజే ఇరవై వేలు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఒక్కరోజులోనే 19,906 మందికి కరోనా సోకింది. 410 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారత్ లో [more]

Update: 2020-06-28 04:19 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఒక్కరోజులోనే 19,906 మందికి కరోనా సోకింది. 410 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,28,859 కు చేరుకుంది. ఇప్పటి వరకూ 3,09,713 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 2,03,056 ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 19,906 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News