బిగ్ బ్రేకింగ్ : ఏపీలో రికార్డు బ్రేక్…. ఈ ఒక్కరోజే 80 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో 80 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసులు 893కు చేరుక్నాయి. ఇప్పటి వరకూ [more]

Update: 2020-04-23 07:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో 80 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసులు 893కు చేరుక్నాయి. ఇప్పటి వరకూ 27 మంది కరోనా కారణంగా మృతి చెందారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 234, గుంటూరు జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి. కృష్నా జిల్లాలో 88 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 73 కేసులతో తర్వాత స్థానంలో ఉంది. ఒక్కరోజులో 80 కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.

Tags:    

Similar News