ఏపీలో మళ్లీ కొనసాగుతున్న కరోనా.. ఈరోజు…?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కొనసాగుతుంది. 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 23 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ [more]

Update: 2021-07-31 13:11 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కొనసాగుతుంది. 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 23 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,66,175 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 13,377 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 21,180 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 19,31,618 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News