మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు పథ్నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు ప్రజాప్రతినిధులు కూడా అతీతం కాదు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ [more]

Update: 2021-04-30 01:13 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు పథ్నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు ప్రజాప్రతినిధులు కూడా అతీతం కాదు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యకు కరోనా సోకింది. చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు కరోనా సోకింది. ఆయనతో పాటు సోదరుడికి కూడా కరోనాసోకింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News