india corona : భారత్ లో కరోనా అప్ డేట్

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 549 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

Update: 2021-10-30 04:39 GMT

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 549 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,46,157 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,57,740 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,61,555 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,36,27,632 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News