india corona : భారత్ లో ఈరోజు తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 12,514 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 251 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

Update: 2021-11-01 04:54 GMT

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 12,514 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 251 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,73,300 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,58,437 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,58,817 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,36,55,842 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News