ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 22,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 89 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

Update: 2021-05-14 00:25 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 22,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 89 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,66,785 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 9,077 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 2,10,042 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 11,56,666 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News