బ్రేకింగ్ : సీఎం అభ్యర్థులు ఆధిక్యంలో...!!!

Update: 2018-12-11 03:03 GMT

రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లోనూ, బీజేపీ ఐదు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ వసుంధర రాజే, సచిన్ పైలెట్, అశోక్ గెహ్లట్ లు లీడింగ్ లో ఉన్నారు. తొలి రౌంద్ ఫలితాల్లో రాజస్థాన్ లో కూడా పోటా పోటీ వాతావరణం కన్పిస్తోంది.

Similar News