చిత్తూరు కార్పొరేషన్ వైసీపీ గెలుచుకున్నట్లే

చిత్తూరు నగరపాలక సంస్థ వైసీపీ కైవసం చేసుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ విషయం స్పష్టమైంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు [more]

Update: 2021-03-04 01:16 GMT

చిత్తూరు నగరపాలక సంస్థ వైసీపీ కైవసం చేసుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ విషయం స్పష్టమైంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 37 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం 13 వార్డులకు మాత్రమే ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అత్యధిక వార్డులను గెలుచుకోవడంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ పరమయింది.

Tags:    

Similar News