రెస్ట్ లోకి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన చేతి నొప్పితో బాధపడుతున్నారు. చేతికి గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టారు. ఆ పరస్థితుల్లోనూ [more]

Update: 2019-08-13 08:25 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన చేతి నొప్పితో బాధపడుతున్నారు. చేతికి గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టారు. ఆ పరస్థితుల్లోనూ చంద్రబాబునాయుడు టీడీపీ వర్క్ షాప్ కు హాజరయ్యారు. వైద్యులు చంద్రబాబుకు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. నాలుగు రోజుల పాటు చంద్రబాబు విశ్రాంతి తీసుకోనున్నారు.

Tags:    

Similar News