క్యాడర్ కు చంద్రబాబు పిలుపు

తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనుంది. కార్యకర్తలందరూ మహానాడులో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈసారి [more]

Update: 2020-05-24 02:41 GMT

తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనుంది. కార్యకర్తలందరూ మహానాడులో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈసారి జూమ్ వెబినార్ ద్వారా మహానాడును నిర్వహిస్తున్నామని చెప్పారు. మహానాడులో అన్ని అంశాలపైనా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తునన విధానలపైనా మహానాడులో చర్చ ఉంటుందని చెప్పారు. మొబైల్ ఫోన్ లో అందరూ జూమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని మహానాడులో భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News