అరాచకం.. కిరాతకం…జగన్ పాలన

వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. రాజకీయ కోసం వైసీపీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారన్నారు. [more]

Update: 2020-03-13 13:27 GMT

వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. రాజకీయ కోసం వైసీపీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారన్నారు. పోలీసులు పూర్తిగా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని చెప్పారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల దౌర్జన్యాలను వీడియోల రూపంలో ప్రదర్శించారు. ఎవరికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంత అరాచక పాలనను తాను ఎన్నడూ చూడలేదన్నారు. మహిళలను కూడా నామినేషన్ వేయకుండా అడ్డుకుంటూ అరాచకాలకు దిగుతున్నారన్నారు. పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News