రంగు పడినా రింగు వదలడం లేదు

పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేస్తే ఆ ఖర్చును వైసీపీ నుంచి వసూలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వానికి [more]

Update: 2020-06-04 02:51 GMT

పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేస్తే ఆ ఖర్చును వైసీపీ నుంచి వసూలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే పార్టీ నుంచి వసూలు చేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రంగులు చెరిపేయడానికి అయ్యే ఖర్చును వైసీపీ నుంచే వసూలు చేయాలని చంద్రబాబు కోరారు. ఎన్నిసార్లు కోర్టులు అక్షింతలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ది రావడం లేదన్నారు. జగన్ మూర్ఖత్వానికి ఈ రంగుల ఉదంతం నిదర్శనమని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News