చిన జియ్యర్ వద్దకు చంద్రబాబు

చినజియ్యర్ స్వామి ఆశ్రమానికి కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చారు. ముచ్చింతల్ లోని చినజియ్యర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు చిన [more]

Update: 2019-11-01 13:14 GMT

చినజియ్యర్ స్వామి ఆశ్రమానికి కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చారు. ముచ్చింతల్ లోని చినజియ్యర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు చిన జీయర్ స్వామిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా చంద్రబాబు స్వామీజీలకు దూరంగా ఉంటారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపం విషయంలో చినజియ్యర్ స్వామి గట్టిగానే పోరాడారు. కానీ ఇటీవల లభించిన ఓటమితో చంద్రబాబులో కొంత ఆధ్యాత్మికతనం వచ్చిందంటున్నారు. కేసీఆర్, జగన్ లు కూడా తరచూ స్వామీజీలను కలుస్తుండటం కూడా ఒక కారణం కావచ్చు.

Tags:    

Similar News