బ్రేకింగ్ : భారత్ లో 13 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

ఈ నెల 13వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం చేశారు. [more]

Update: 2021-01-05 11:32 GMT

ఈ నెల 13వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం చేశారు. వ్యాక్సిన్ పంపిణీకి నాలుగు డిపోలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొదటి దశ టీకాలు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమేనని చెప్పింది. తొలి దశలో మూడు కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News