బ్రేకింగ్ : కొత్తపల్లి గీతకు సీబీఐ నోటీసులు

Update: 2018-09-21 08:47 GMT

అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో గీతతో పాటు రామకోటేవ్వరరావుకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 24వ తదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున అరకు ఎంపీగా గెలిచిన గీత కొంతకాలానికే వైసీపీకి దూరమయ్యారు. అనంతరం టీడీపీకి అనుకూలంగా ఉండి ఇప్పుడు జన జాగృతి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు.

Similar News