వారికి వనికి మాలిన ఆరోపణలు

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలకు పనిలేక పనికిమాలిన ఆరోపణలు [more]

Update: 2020-05-01 07:09 GMT

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలకు పనిలేక పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో టెస్ట్ ల సంఖ్య పెరగడం వల్లనే పాజిటివ్ కేసుల సంఖ్క కూడా పెరుగుతుందన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరీక్షల నిర్వహణలో ముందుందన్నారు. కర్నూలు, గుంటూరు, నెల్లూరులో ఎక్కువ కేసులు రావడానికి ప్రత్యేక కారణాలున్నాయని, అవి అందరికీ తెలిసిన విష‍యమేనన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా టీడీపీ వ్యవహరిస్తుందన్నారు. మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉందని, డిశ్చార్జ్ శాతం కూడా ఎక్కువగా ఉందని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News