మరో వివాదంలో జేసీ బ్రదర్స్

జేసీ దివాకర్ రెడ్డి సోదరులు మరో వివాదంలో చిక్కుకుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీ ట్రావెల్స్ కు చెందిన లారీలను విక్రయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో లారీల [more]

Update: 2020-02-07 06:46 GMT

జేసీ దివాకర్ రెడ్డి సోదరులు మరో వివాదంలో చిక్కుకుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీ ట్రావెల్స్ కు చెందిన లారీలను విక్రయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో లారీల విక్రయం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. జేసీ ట్రావెల్స్ కార్యాలయంలోనే ఫోర్జరీ డాక్యెమెంట్లు బయటపడ్డాయి. లారీల విక్రయాల కోసం తాడిపత్రి ఎస్ఐ సంతకాలను ఫోర్జరీ చేశారని పోలీసులు ధృవీకరించారు. నకిలీ పత్రాలతో జేసీ ట్రావెల్స్ కు చెందిన ఆరు లారీలను బెంగళూరు లో విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, నిందితుల వెనక ఎవరు ఉన్నారన్నది తీలుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఫోర్జరీ వ్యవహారం జేసీ బ్రదర్స్ మెడకు చుట్టుకునేలా ఉంది.

Tags:    

Similar News