బ్రేకింగ్ : బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ప్రమాదం... ఒకరి మృతి

Update: 2018-08-24 14:05 GMT

గుంటూరులో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు ప్రమాదానికి కారణమైంది. మంగళగిరి దగ్గర రోడ్డుపై వస్తున్న వారిని తప్పించే ప్రయత్నంలో కారు పాదచారులతో పాటు డివైడర్ ను ఢికొట్టింది. ఈ ఘటనలో రోడ్డపై ఉన్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించగా, మరో మహిళ చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగినప్పుడు జీవీఎల్ కారులోనే ఉన్నారు. కారును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

Similar News