కేజీహెచ్ లో బాధితులను పరామర్శించిన కన్నా బృందం

విశాఖలో గ్యాస్ లీక్ బాధితులను బీజేపీ నేతలు పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ [more]

Update: 2020-05-08 05:05 GMT

విశాఖలో గ్యాస్ లీక్ బాధితులను బీజేపీ నేతలు పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు కేజీహెచ్ లో బాధితులను కలిసి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వం అనుమతితో నిన్న కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు నుంచి బయలు దేరి విశాఖపట్నంకు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News