ప్రజ్ఞాసింగ్ పై సీరియస్

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేను దేశభక్తుడిగా పార్లమెంటులో పేర్కొన్న బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ పై పార్టీ చర్యలు చేపట్టింది. ప్రజ్ఞాసింగ్ ను ఇప్పటికే రక్షణ మంత్రిత్వ [more]

Update: 2019-11-28 07:57 GMT

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేను దేశభక్తుడిగా పార్లమెంటులో పేర్కొన్న బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ పై పార్టీ చర్యలు చేపట్టింది. ప్రజ్ఞాసింగ్ ను ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీలో నియమించింది. ఇందులోనుంచి వెంటనే తొలగించింది. అంతేకాకుండా ప్రస్తుపార్లమెంటు సమావేశాల వరకూ హాజరుకావద్దని బీజేపీ ప్రజ్ఞాసింగ్ పై ఆంక్షలు విధించింది. ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు దేశమంతా దుమారం రేపాయి.

Tags:    

Similar News