బ్రేకింగ్ : రెండో రౌండ్ లోనూ దుబ్బాకలో బీజేపీయే

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ రెండో రౌండ్ లో ఆధిక్యత కనపర్చింది. తొలి రౌండ్ లో 341 ఓట్లను సాధించిన బీజేపీ రెండో రౌండ్ లో 279 [more]

Update: 2020-11-10 04:06 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ రెండో రౌండ్ లో ఆధిక్యత కనపర్చింది. తొలి రౌండ్ లో 341 ఓట్లను సాధించిన బీజేపీ రెండో రౌండ్ లో 279 ఓట్లను సాధించారు. ఈ రౌండ్ దుబ్బాక రూరల్ మండలానికి చెందినది. రెండో రౌండ్ లో బీజేపీ కి 1,561 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 1,282 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 620 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చడం విశేషం.

Tags:    

Similar News